ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పుపైన హర్షం ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం

బాహుబలం న్యూస్ సైదాదాపూర్ ఆగస్టు 02:
సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి
ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు.30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణను ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన మాదిగ మరియు ఉపకులాల ప్రజలకు రిజర్వేషన్లలో సమన్యాయం జరిగే విధంగా సుప్రీం కోర్టు తీర్పురావటం హర్షించదగినదని.దీనివల్ల షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న ఉపకులాల అందరికీ జనాభా దామాషా ప్రకారం సమాన అవకాశాలు దక్కుతాయని వివరించారు. బీసీలలో ఏ బి సి డి వర్గీకరణ ఏ విధంగానైతే ఉండి బీసీ లందరూ ఐకమత్యంతో కలిసి జీవిస్తున్నారో అదే విధంగా షెడ్యూల్డ్ కులాల ప్రజలందరూ రిజర్వేషన్ల వర్గీకరణను ఆమోదించి ఐకమత్యంతో తమ హక్కుల సాధన కోసం మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో రుద్రారపు రవితేజ ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు,పొడిశెట్టి వెంకట్రాజ్యం మాజీ ఎంపీపీ, డా:తడికమల్ల శేఖర్,మామిడ్ల రవీందర్,మోరె సతీశ్, రుద్రారపు రాజేంద్రప్రసాద్,పవన్, కార్తీక్,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..