20న హుజురాబాద్ లో సీపీఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయండి… ఎన్నికల హామీల అమలు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి లో కాలేదు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.
అనారోగ్యంతో మృతి చెందిన బండ రమేష్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్.
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50000 ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ గంగపుత్రకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.
20న హుజురాబాద్ లో సీపీఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయండి… ఎన్నికల హామీల అమలు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి లో కాలేదు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.
అనారోగ్యంతో మృతి చెందిన బండ రమేష్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్.
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50000 ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ గంగపుత్రకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.
పెద్ద పాపయ్యపల్లిలో భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు . ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర పద్మశాలి సంఘం నేత సంగెం సత్యనారాయణ దంపతులు. దశాబ్ద కాలంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం..
పరిసరాల పరిశుభ్రతతోనే ఉజ్వల భవిష్యత్తు – ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి పిలుపు – ఘనంగా ప్రపంచ శుభ్రత దినోత్సవం.
కిట్స్ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్ ‘రూబీ రీయూనియన్’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….
తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..