ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ గంగపుత్రకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.

వెంకటస్వామి సబ్బని బాహు బలం ప్రతినిధి వరంగల్
ఆగస్టు 16:
ములుగు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్యవ వేడుకలలో భాగంగా ములుగు అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ గంగపుత్ర తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ల చేతుల మీదుగా ములుగు జిల్లా ఉత్తమ అధికారిగా ప్రశంశా పత్రము అందుకున్న సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర తెలంగాణ గంగపుత్ర సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు డోలి రమేష్ గంగపుత్ర కలిసి పుష్పగుచ్ఛము అందించి అభినందనలు తెలిపారు అనంతరము వారు వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలక మండలి తరుపున కూడ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచూ శంకర్ గంగపుత్ర రానున్న రోజులలో మరింత అంకిత భావముతో విధులు నిర్వహిస్తు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు కైవసము చేసుకుంటూ నిరుపేద గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేయాలనీ కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….