తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50000 ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వెంకటస్వామి సబ్బని బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 17;
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ నిన్న అనారో గ్యంతో చనిపోయారు బండ రమేష్ తీన్మార్ మల్లన్న గెలుపులో హుజురాబాద్ బై ఎలక్షన్ లో మరియు తీన్మార్ మల్లన్న టీం తరఫున ఎక్కడ పిలుపు ఇచ్చిన అక్కడికి వచ్చి వర్క్ చేసేవాడు హుజురాబాద్ పట్టణానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి 50000 ఆర్థిక సహా యం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజిని కుమార్ వివిధ జిల్లాల తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీం ఇంచార్జ్ కొంగంటి రాజకుమార్, కమలాపూర్ మండల ఇంచార్జ్ కోవ రాజ్ సాగర్. వర్ధన్నపేట మండలం ఇంచార్జ్ సందీప్, మండల పార్టీ అధ్యక్షులు,తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తీన్మార్ మల్లన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ బ్రహ్మచారి,30 వార్డు మాజీ కౌన్సిలర్ భీమగొని సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….