ఆడవాళ్ళను గౌరవించడంలో మన దేశం అన్ని దేశాలు కంటే ముందు ఉంటుంది

బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 16;

*”స్త్రీ లేనిదే జననం లేదు స్రీ లేకుంటే ఈ సృష్టి లేదు అనేది మనం చెప్పుకుంటాం” ఇలాంటి మన దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలను” ఉద్దేశించి మన “కచరా మాజీ సియం కొడుకు కెచిఆర్ అలియాస్ కెటిఆర్ “తెలంగాణా రాష్ట్ర మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరును తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది..ఈ అసభ్య అహంకారపూరిత మాటలను ఖండిస్తూ శుక్ర వారం తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది…హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు కొలిపాక శంకర్ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు యండి అఫ్సర్ గంట కిరణ్ రెడ్డి సొల్లు థశరథం విజేందర్ కడారి తిరుమల పుల్ల రాధ శీలగాని లక్ష్మీ రఘుపతి రొంటాల సందీప్ కుర్ర శ్రీనివాస్ గౌడ్ సందమల్ల బాబు కెఆర్ బిక్షపతి యండి షాదిక్ సుజాత సోల్లు సునిత రేణుకా కోమల రిబ్కా మనోహర దేవి ఇమ్మడి నిరంజనీ అరుణ కరీమా స్వరూప గడ్డం రాఘవేంద్ర రాజమౌళి తదితరులు పాల్గొన్నడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….