ఆడవాళ్ళను గౌరవించడంలో మన దేశం అన్ని దేశాలు కంటే ముందు ఉంటుంది

బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 16;

*”స్త్రీ లేనిదే జననం లేదు స్రీ లేకుంటే ఈ సృష్టి లేదు అనేది మనం చెప్పుకుంటాం” ఇలాంటి మన దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలను” ఉద్దేశించి మన “కచరా మాజీ సియం కొడుకు కెచిఆర్ అలియాస్ కెటిఆర్ “తెలంగాణా రాష్ట్ర మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరును తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది..ఈ అసభ్య అహంకారపూరిత మాటలను ఖండిస్తూ శుక్ర వారం తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది…హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు కొలిపాక శంకర్ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు యండి అఫ్సర్ గంట కిరణ్ రెడ్డి సొల్లు థశరథం విజేందర్ కడారి తిరుమల పుల్ల రాధ శీలగాని లక్ష్మీ రఘుపతి రొంటాల సందీప్ కుర్ర శ్రీనివాస్ గౌడ్ సందమల్ల బాబు కెఆర్ బిక్షపతి యండి షాదిక్ సుజాత సోల్లు సునిత రేణుకా కోమల రిబ్కా మనోహర దేవి ఇమ్మడి నిరంజనీ అరుణ కరీమా స్వరూప గడ్డం రాఘవేంద్ర రాజమౌళి తదితరులు పాల్గొన్నడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..