అనారోగ్యంతో మృతి చెందిన బండ రమేష్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్.

హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుష్ వాడ లోని బండ అంకుష్ కుమారుడైన బండ రమేష్ అనారోగ్యంతో శుక్రవారం రోజున చనిపోయిన.విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ వారి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వెసి
నివాళులర్పించారు.వారి కుటుంబాన్ని పరామర్శించి సాను భూతిని వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పారపు భువనచంద్ర,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర కుమార్ ఇమ్మడి రాజయ్య రాచపల్లి ఓదె లు,గాజుల సంపత్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !