మహిళా డాక్టర్ పై గ్యాంగ్ రేప్, హత్యకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన

శనిగరపు రమేష్ బాహుబలం ప్రతినిధి కమలాపూర్

ఆగస్టు 17:ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో మహిళా వైద్యురాలి పై సామూహిక హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించారు.ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు,భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ… పోస్ట్మార్టం నివేదికలో బాధితురాలి జననేంద్రియ ప్రాంతంలో 151 గ్రాముల వీర్యం,90 డిగ్రీలో కాళ్ళు ముడుచుకున్నట్లు తేలిందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి వద్ద రాత్రిపూట భద్రతను పెంచాలని,ఈ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలను అరికట్టాలని వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ నరేష్, పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ వరుణ్,హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి,రేడియోగ్రాఫర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ అమృత, ఫార్మసిస్టు సుశ్రిత, నర్సింగ్ ఆఫీసర్లు శాంత, ప్రమీల, సరిత, సునీత,అనిత, సమీరా, సంపూర్ణ, మేల్ నర్సింగ్ ఆఫీసర్ సుమన్,ల్యాబ్ టెక్నిషియన్ చంద్రమౌళి, శానిటేషన్ సూపర్వైజర్ పవన్ కళ్యాణ్, సిబ్బంది కవిత, వనజ, రమ, రిపిక, సుధాకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..