ఘనంగా సర్వాయి పాపన్న 374 వ జయంతి వేడుకలు.

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి,
హుజురాబాద్ ఆగస్టు 18: సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు హుజురాబాద్ లోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల సర్వాయి పాపన్న విగ్రహం వద్ద సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు,సీట్లు పంచి పెట్టారు.రజాకార్లను ఎదిరించి పోరాడిన సర్వాయి పాపన్న ఘన చరిత్రను ఈసందర్భంగా పలువురు కీర్తించారు.సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం హుజురాబాద్ మండల అధ్యక్షుడు కందాల రాజ్ గౌడ్,జిల్లాప్రధాన కార్యదర్శి పెరమండ్ల సదానందంగౌడ్,జిల్లా మీడియా అధికార ప్రతినిధి మ్యాడ గోని శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాటూరీ శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపెళ్లి రాజమౌళిగౌడ్, జిల్లా కార్యదర్శి బుర్ర సమ్మయ్యగౌడ్,పోతిరెడ్డిపేట గ్రామ అధ్యక్షుడు చింతల(సిరిసేడు) సారయ్యగౌడ్,బోర్నపల్లి అధ్యక్షుడు కుర్ర సంపత్ గౌడ్,కందుగుల అధ్యక్షుడు మండ శ్రీనివాస్ గౌడ్,ధర్మరాజు పల్లె వీరగోని తిరుపతిగౌడ్, కనుకులగిద్ద పంజాల తిరుపతి గౌడ్,హుజురాబాద్ శ్రీపతి కుమార్ గౌడ్,చేల్పూర్ మహేందర్ గౌడ్,రాంపూర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,పెద్దపాపయ్యపల్లి బుర్ర తిరుపతిగౌడ్, ,రంగాపూర్ మండ వినయ్ గౌడ్,సింగపూర్ బొంగోని రమేష్ గౌడ్,తుమ్మ నపల్లి గొడిశాల రాజయ్యగౌడ్,మహేష్ గౌడ్,ఇప్పలనర్సింగా పూర్ పల్లె వీరయ్యగౌడ్,దమ్మక్కపేట ప్రెసిడెంట్ అనపురం తిరుపతిగౌడు తదితరులు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలల్లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..