పెద్దమ్మతల్లికి అరకిలో వెండి కిరీటం బహుకరణ…

బాహుబలం న్యూస్
bahubalamtv.in

పెద్దమ్మతల్లికి అరకిలో వెండి కిరీటం బహుకరణ…

03 Aug 2026, 1:50 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 : పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్దనున్న పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని అలంకరించారు. దివంగత రావనవేణి మురళి (ఎస్టీఓ) జ్ఞాపకార్థం ఆయన సతీమణి విమల, కుమారులు సాయిరాం, వంశీలు ఈ కిరీటాన్ని బహుకరించారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం దాతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న పోచమ్మ తల్లికి, 6న పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 : పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్దనున్న పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని అలంకరించారు. దివంగత రావనవేణి మురళి (ఎస్టీఓ) జ్ఞాపకార్థం ఆయన సతీమణి విమల, కుమారులు సాయిరాం, వంశీలు ఈ కిరీటాన్ని బహుకరించారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం దాతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ… ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న పోచమ్మ తల్లికి, 6న పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

పెద్దమ్మతల్లికి అరకిలో వెండి కిరీటం బహుకరణ…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 : పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్దనున్న పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని అలంకరించారు. దివంగత రావనవేణి మురళి (ఎస్టీఓ) జ్ఞాపకార్థం ఆయన సతీమణి విమల, కుమారులు సాయిరాం, వంశీలు ఈ కిరీటాన్ని బహుకరించారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం దాతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న పోచమ్మ తల్లికి, 6న పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !