ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ప్రవేశాలు ఉచితం..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ /శంకరపట్నం ,:
మండల కేంద్రమైన కేశవపట్నంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవీందర్ తెలిపారు.

60 ఖాళీలు లభ్యం

ఈ వసతి గృహంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మొత్తం 60 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. చేరిన విద్యార్థులందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సహకరించాలని విజ్ఞప్తి

విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా మండలంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక సంస్థలు, యువజన సంఘ నాయకులు మరియు పత్రిక విలేకర్లు తమవంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాల కోసం వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవీందర్‌ను 9963767800 ఫోన్ నంబర్‌లో సంప్రదించగలరని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నీట్ ‘లీకేజీ’పై విద్యార్థి లోకం సమరభేరి! విద్యార్థుల అలుపెరుగని ఆందోళనకు లొంగిన ఢిల్లీ పీఠం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభసూచకం:….. ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..

నీట్ అక్రమాలపై గళమెత్తిన విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి …. నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరు….. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడద్దు:….. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ..

ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

నీట్ ‘లీకేజీ’పై విద్యార్థి లోకం సమరభేరి! విద్యార్థుల అలుపెరుగని ఆందోళనకు లొంగిన ఢిల్లీ పీఠం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభసూచకం:….. ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..