బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 19;
కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డి.ఎస్.పి మహేష్ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.
వాసు మాట్లాడుతూ పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకున్న అధికారి మహేష్ అని వారి అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
డి.ఎస్.పి మహేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సంతాపాన్ని వారి సతీమణి హుజురాబాద్ ఏసిపి మాధవి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.
Post Views: 79










