డిఎస్పీ మహేష్ మృతి బాధాకరం జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 19;

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డి.ఎస్.పి మహేష్ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.

వాసు మాట్లాడుతూ పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకున్న అధికారి మహేష్ అని వారి అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

డి.ఎస్.పి మహేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సంతాపాన్ని వారి సతీమణి హుజురాబాద్ ఏసిపి మాధవి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !