రాజీవ్ యువజన వికాస్ యోజన పథకం గడువు మరోసారి పొడిగించాలి — 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస యోజన పథకం గడువును మరోమారు ఈ నెల ఏప్రిల్ 30వ తారీకు వరకు పొడగించాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం లో ప్రతి లబ్ధిదారునికి నాలుగు లక్షలు గరిష్టంగా యూనిట్ కు మంజూరు చేయాలని తెలిపారు. రాజీవ్ యువ వికాస యోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డులు తప్పకుండా అడుగుతున్నారని, ఒకవేళ రేషన్ కార్డు లేనిచో ఆదాయ ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారని, దీనితో దరఖాస్తు చేసుకునే వారికి చాలా ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి ఏప్రిల్ 14వ తేదీ వరకు గడవు పెంచినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని మీసేవ, ఆన్ లైన్ కేంద్రాలలో గత మూడు రోజులుగా సర్వర్ పనిచేయక దరఖాస్తుదారులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మూడు రోజులు సర్వర్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేక దరఖాస్తుదారులు తీవ్ర అసౌకర్యాలకు గురికావాల్సి వస్తున్నదని, కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఈనెల ఏప్రిల్ 30 వరకు గడవు పొడిగించాలని, నూతన రేషన్ కార్డులు త్వరగా అర్హులకు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….