జియో ఫైబర్ నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం. కస్టమర్‌ కేర్‌ స్పందన కరువు. ఆందోళనలో వినియోగదారులు…

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 20: హుజురాబాద్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి జీవో ఫైబర్ నెట్వర్క్ సేవలు పని చేయడం లేదని పట్టణంలోని విద్యానగర్,కాకతీయకాలనీ వాసులు మండిపడుతున్నా రు.ముకేష్‌ అంబానీకి చెందిన రియలన్స్‌ జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పడడం పట్టణంలో జియో కస్టమర్ కేర్ స్పందన లేకపోవడం వినియోదారులు వాపోతు న్నారు. పట్టణంలో 17 ఫిబ్రవరి 2025 సోమ వారం ఉదయం నుంచే సమస్య ఉత్పన్నం కావడంతో జియో ఫైబర్, ఇంటర్నెటు సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వర్క్ ఫ్రం హోం జాబ్ చేసేవు వారికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వల్ల ఇబ్బందిగా మారిందని పేర్కొంటున్నారు.విద్యానగర్, కాకతీయ కాలనీలో, జియో ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా 2000 మంది వినియోగదారు ఉంటారని జియో ఫైబర్ సేవలపై వినియోగదారు లు కస్టమర్‌ కేర్‌ను సంప్రదించిన సరిగా స్పందించడం లేదంటూ వాపోయారు. ఇతర నెట్‌వర్క్‌ల సహాయం తో సోషల్‌ మీడియా వేదికల్లో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జియో ఫైబర్ నెట్వర్క్ సేవలను పునరుద్ధరించాలని కాలనీ వాసులు జియో యాజమాన్యాన్ని కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..