అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.. ఎర్ర శ్రీనివాస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ టౌన్ ఫిబ్రవరి 21:
ఆల్ఫోర్స్ విద్యాసంస్థలతో వేలాది మందికి ఉజ్వల భవిష్యత్ అందించారని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎర్ర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహిం చిన ప్రచారంలో  ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా విద్యాబోధన అందించేందుకు కరీంనగర్ లో నరేందర్ రెడ్డి విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేయటం తోనే స్థానికులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు స్థాపించి, వేలాది మందికి విద్యా బోధన చేసిన విద్యా వేత్త నరేందర్ రెడ్డి నీ ఘన విజయం సాధించేలా సమష్టిగా కృషి చేయా లన్నారు.విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తారని అన్నారు. హుజురాబాద్ పట్టణంలో జమ్మికుంట రోడ్డులో గల ఓ బట్టల షాపులో పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించా రు. పట్టణంలో పలు వాడల్లో పట్టభద్రులను కలుస్తూఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల ను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రాజయ్య, గడిపే శ్రీనివాస్ , రొంటాల కుమార స్వామి ,ఇమ్మడి కుమారస్వా మి.అలగం రామకృష్ణ , అశోక్ అభిలాష్, గోలి శ్రీనివాస్. తదితరులు పట్టభద్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….