తెలంగాణ తేజ ఎఫెక్ట్…. బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు… -మద్యం సీజ్.. -పలువురు పై కేసు నమోదు…

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 24:
హుజురాబాద్ పోలీసులు బెల్ట్ షాపులపై దాడులు చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మధ్యాన్ని సీజ్ చేసి విక్రయ దారులపై కేసులు నమోదు చేశారు.
బెల్టు షాపులను ఆపే అధికారే లేడా ??
అనే వార్త గురువారం రోజున తెలంగాణ తేజ పత్రికలో ప్రచురితమైంది.దీనికి స్పందించిన పట్టణ సిఐ జి తిరుమల్ గౌడ్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై తనిఖీలు చేశారు.
తనిఖీ చేయగా కొన్ని బెల్ట్ షాపులు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మధ్యమును (లిక్కర్) అమ్ముతుండగా అట్టి బెల్ట్ షాపుల యందు పంచుల సమక్షంలో తనిఖీ చేసి షాపులో ఉన్న మద్యమును సీజ్ చేసితనిఖీలలో అందాదా 36 లీటర్ల 495 మిల్లి మీటర్లు మధ్యము,(20,820/-Rs) ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల విలువ గల మధ్యము ను స్వాధీనం చేసుకొని బెల్ట్ షాప్ లను నిర్వహి స్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా హుజురాబాద్ పట్టణ, మం డలంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన కఠినమైన చర్య లు తీసుకుంటానని సీఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..