తెలంగాణ తేజ ఎఫెక్ట్…. బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు… -మద్యం సీజ్.. -పలువురు పై కేసు నమోదు…

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 24:
హుజురాబాద్ పోలీసులు బెల్ట్ షాపులపై దాడులు చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మధ్యాన్ని సీజ్ చేసి విక్రయ దారులపై కేసులు నమోదు చేశారు.
బెల్టు షాపులను ఆపే అధికారే లేడా ??
అనే వార్త గురువారం రోజున తెలంగాణ తేజ పత్రికలో ప్రచురితమైంది.దీనికి స్పందించిన పట్టణ సిఐ జి తిరుమల్ గౌడ్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై తనిఖీలు చేశారు.
తనిఖీ చేయగా కొన్ని బెల్ట్ షాపులు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మధ్యమును (లిక్కర్) అమ్ముతుండగా అట్టి బెల్ట్ షాపుల యందు పంచుల సమక్షంలో తనిఖీ చేసి షాపులో ఉన్న మద్యమును సీజ్ చేసితనిఖీలలో అందాదా 36 లీటర్ల 495 మిల్లి మీటర్లు మధ్యము,(20,820/-Rs) ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల విలువ గల మధ్యము ను స్వాధీనం చేసుకొని బెల్ట్ షాప్ లను నిర్వహి స్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా హుజురాబాద్ పట్టణ, మం డలంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన కఠినమైన చర్య లు తీసుకుంటానని సీఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !