హుజూరాబాద్ లో సైతం హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలి.యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 26:రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కు విన్నవించిన యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హుజూరాబాద్ మండలం,పట్టణంలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని జిల్లా,మండల అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో అక్రమ నిర్మాణాల పట్ల హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పర్యులు పొన్నం ప్రభాకర్ కు యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ హుజురాబాద్ మండలం మరియు పట్టణంలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని ఆక్రమార్యులు గత ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతో అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా పలు ఫంక్షన్ హాళ్లు,పాల ఉత్పత్తుల డైయిరి లు,ఏజెన్సీలు,రైస్ మిల్లులు,రెసిడెన్షియ ల్ అనుమతులు తీసుకొని కమర్శియల్ ఇండ్ల నిర్మాణాలు, చెరువులను కుంటలను ఆక్రమించుకొని చాలా వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అదే విధంగా హుజూరాబాద్ పట్టణంలో పలు గంగోనికుంట,మోదల్ చెరువు,చంద్రవోని కుంట,వరంగల్ రోడ్డులోని ప్రధాన రహదారికి అనుకొని కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల భూమిని కబ్జాలు చేసి నాలాను ఆక్రమించుకొని భూములు క్రయ,విక్రయాలు చేపడుతున్నారని పలు నిర్మాణాలు మరియు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారని సంబంధిత అధికారుల కు ఎన్ని పిర్యాదులు చేసిన పట్టించుకోకుండా తుతూ మంత్రంగా విచారణలు,నోటీసులు పేర్లతో కాలయాపన చేస్తూ ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో సందేశంలో అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఫిర్యాదు చేశామని హుజూరాబాద్ లో సైతం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) చర్యలు చేపట్టాలని చెరువులు,కుంటలు ఆక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..