మందకృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు తరలిరండి!-మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సీ వర్గీరణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి విజయం సాధించి ఎస్సీ మాదిగ ఉపకులలకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ నుండి తెలంగాణకు విచ్చేస్తున్న మాదిగల దళపతి మంద కృష్ణకి ఘన స్వాగతం తెల్పడానికి మాదిగ ఉపకుల నాయకులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, మహిళాలు తరలివచ్చి స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య , బాబు జాగ్జీవన్ రామ్ ఆవిష్కరణ ఆహ్వాన కమిటి చైర్మన్ బొడ్డు ఐలయ్య లు పిలుపునిచ్చారు. 13న హైదరాబాద్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి. మందకృష్ణకు ఘన స్వాగతం పలకాలని వారు పిలుపునిచ్చారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..