మందకృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు తరలిరండి!-మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సీ వర్గీరణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి విజయం సాధించి ఎస్సీ మాదిగ ఉపకులలకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ నుండి తెలంగాణకు విచ్చేస్తున్న మాదిగల దళపతి మంద కృష్ణకి ఘన స్వాగతం తెల్పడానికి మాదిగ ఉపకుల నాయకులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, మహిళాలు తరలివచ్చి స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య , బాబు జాగ్జీవన్ రామ్ ఆవిష్కరణ ఆహ్వాన కమిటి చైర్మన్ బొడ్డు ఐలయ్య లు పిలుపునిచ్చారు. 13న హైదరాబాద్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి. మందకృష్ణకు ఘన స్వాగతం పలకాలని వారు పిలుపునిచ్చారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…