మందకృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు తరలిరండి!-మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సీ వర్గీరణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి విజయం సాధించి ఎస్సీ మాదిగ ఉపకులలకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ నుండి తెలంగాణకు విచ్చేస్తున్న మాదిగల దళపతి మంద కృష్ణకి ఘన స్వాగతం తెల్పడానికి మాదిగ ఉపకుల నాయకులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, మహిళాలు తరలివచ్చి స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య , బాబు జాగ్జీవన్ రామ్ ఆవిష్కరణ ఆహ్వాన కమిటి చైర్మన్ బొడ్డు ఐలయ్య లు పిలుపునిచ్చారు. 13న హైదరాబాద్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి. మందకృష్ణకు ఘన స్వాగతం పలకాలని వారు పిలుపునిచ్చారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !