సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కమిటీ డిమాండు.

బహుబలం న్యూస్ హుజురాబాద్
ఆగస్టు 12 ,:సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలుచేసి మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం హుజురాబాద్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కార్యాలయంలో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు హుజురాబాద్మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 15 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ భద్రత లేక సరైన వేతనాలు అందక చాలీచాలని జీతాలతో బ్రతుకులు వెళ్లదీసుకుంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం.. టైం స్కేల్ అమలు చేసి, మరణించిన ఉద్యోగులకు వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల యెడల సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఆర్పీలు రాజీరెడ్డి రవిబాబు రమేష్ చక్రపాణి బిస రమేష్ ఆపరేటర్ మధు అటెండర్ తదితరులు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..