“సేవ్ గర్ల్ చైల్డ్” అనే అంశం పై జులై 7 న డ్రాయింగ్ పోటీలు..అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల

(బాహుబలం న్యూస్ ప్రతినిధి హన్మకొండ) జులై03:
హన్మకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీన “సేవ్ గర్ల్ చైల్డ్” అనే అంశం పైన హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం 9 గంటలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల ఒక ప్రకటన లో తెలిపారు.ఈ మధ్య కాలంలో చిన్నారులు,మహిళలపై జరుగుతున్నా అఘాయిత్యాలపై ఆమె మీడియా తో మాట్లాడుతూ తనదైన పద్దతిలో పిల్లలకు,పెద్దలకు అవగాహన కలిగించే దిశగా ఆడపిల్లను కాపాడండి అనే అంశం పైన డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇతర వివరాలకై 8143643337 లో సంప్రదించవచ్చని సూచించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….