పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు, పాత్రికేయుడు, విష్ణువర్ధన్ రెడ్డి గుండెపోటుతో మృతి…నివాళులు అర్పించిన పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత…

బాహుబలంన్యూస్ హుజూరాబాద్ జూన్29:
హూజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు, సీనియర్ పాత్రికేయుడు పత్తి విష్ణు వర్ధన్ రెడ్డి(40) గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మరణించారు.విషయం తెలుసుకున్న హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత శని వారం రోజున విష్ణు వర్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సొల్లు సునీత,సుశీల,లావణ్య,లక్మి, రాధ,తిరుమల, కరిమా,రిబ్కా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….