(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి సైదాపూర్)
జూన్ 23;సైదాపూర్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ 1992-93వ పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో చిన్ననాటి మిత్రుడు రుద్రారపు రమేష్ కుటుంబ సభ్యులకు 20వేలు ఆర్థిక సహాయంగా ఆదివారం అందజే శారు.ఈ కార్యక్రమంలో మన అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దుల శంకర్,పున్న అశోక్,వరియేగుల అనంతస్వామి,బొ ల్లంపల్లి రవిందర్,ఎగ్గోజు సుదర్శనాచారి పాల్గొన్నారు.
Post Views: 90










