ఘోర రోడ్డుప్రమాదం …

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ ..
వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఆరుగురుని ఢీ కొట్టింది.అదుపు తప్పిన ట్యాంకర్ పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మరణించారు.ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలిస్తున్నారు.మరిన్ని విషయాలు తెలి యాల్సిఉంది.గ్రామస్తులు టాంకర్ డ్రైవర్ క్లీనర్లను గ్రామ పంచాయతీలో బంధించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !