ఓటర్లకు విందు పార్టీ ఇస్తున్న బిఆర్ఎస్ లీడర్ లపై కేసు నమోదు*

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
తేదీ 8 .5 .2024 రోజున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు హుజురాబాద్ క్లబ్ నందు ఏలాంటి అనుమతులు లేకుండా కొంతమంది బి.ఆర్.ఎస్ లీడర్లు ఓటర్లను ప్రభావితం చేయడానికి విందు పార్టీ ఇస్తున్నారని తెలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వారు అక్కడికి చేరుకొని విచారించగా అట్టి క్లబ్ మెయింటైన్ చేస్తున్న వర్దినేని రవీందర్రావు ఎలాంటి అనుమతులు ఎలక్షన్ అధికారుల నుండి తీసుకోకపోయేసరికి అక్కడ బి.ఆర్.ఎస్ లీడర్లు ఉండి విందు పార్టీ నడుస్తున్నందున అట్టి విందు పార్టీ వలన ఓటర్లు ప్రభావితం అవుతారని ఇలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహిస్తున్న బిఆర్ఎస్ లీడర్ల పై కేసు నమోదు చేయమని FST Team -2 హుజురాబాద్ మండలం ఇంచార్జ్ ఆర్ రాంబాబు .AE ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !