ఏసీబీకి పట్టుబడ్డ డిపో మేనేజర్

బాహుబలం న్యూస్
bahubalamtv.in

ఏసీబీకి పట్టుబడ్డ డిపో మేనేజర్

16 Apr 2024, 12:11 am BAHUBALAM NEWS

ఏసీబీకి పట్టుబడ్డ

హుజురాబాద్, ఏప్రిల్ 15 హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఘటన సోమవారం చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాడికొండ రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ చార్జి మెమో ఇచ్చాడు. చార్జి మెమో ఎత్తేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేయగా విసుగు చెంది డ్రైవర్ రవీందర్ ఏసీబీని ఆశ్రయించాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ రవీందర్ హుజురాబాద్ డిపోలో విధులు నిర్వహిస్తుండగా ఛార్జ్ మెమో తొలగించడం కోసం మేనేజర్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఎల్కతుర్తికి వస్తే ఇస్తానని తెలుపగా ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం.

Generating image…

ఏసీబీకి పట్టుబడ్డ

హుజురాబాద్, ఏప్రిల్ 15 హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఘటన సోమవారం చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాడికొండ రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ చార్జి మెమో ఇచ్చాడు. చార్జి మెమో ఎత్తేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేయగా విసుగు చెంది డ్రైవర్ రవీందర్ ఏసీబీని ఆశ్రయించాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ రవీందర్ హుజురాబాద్ డిపోలో విధులు నిర్వహిస్తుండగా ఛార్జ్ మెమో తొలగించడం కోసం మేనేజర్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఎల్కతుర్తికి వస్తే ఇస్తానని తెలుపగా ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం.

ఏసీబీకి పట్టుబడ్డ డిపో మేనేజర్

ఏసీబీకి పట్టుబడ్డ

హుజురాబాద్, ఏప్రిల్ 15 హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఘటన సోమవారం చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాడికొండ రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ చార్జి మెమో ఇచ్చాడు. చార్జి మెమో ఎత్తేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేయగా విసుగు చెంది డ్రైవర్ రవీందర్ ఏసీబీని ఆశ్రయించాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ రవీందర్ హుజురాబాద్ డిపోలో విధులు నిర్వహిస్తుండగా ఛార్జ్ మెమో తొలగించడం కోసం మేనేజర్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఎల్కతుర్తికి వస్తే ఇస్తానని తెలుపగా ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !