*ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలి

*
హుజూరాబాద్ ఏప్రిల్ 16 బహుబలం న్యూస్
ప్రసుత యసంగిలో గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని రైతులు కోసిన వరి ధాన్యాన్ని సరైన తేమ శాతం వచ్చేలా ఆరబెట్టి కొనుగోలు కేంద్రములో అమ్ముకొని మద్దతు ధర పొందాలని వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ మండలములో రంగాపుర్, ఇప్పలనర్సింగపూర్, దమ్మక్కపేట లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శంచి వడ్ల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో అక్కడక్కడ రైతులతో మాట్లాడుతూ కొంత మంది దళారులు రైతుల పొలం దగ్గరికే వెళ్లి తక్కువ ధరకు కొనుగొలుచేస్తారని అలాంటి వారికి ధాన్యాలను అమ్ముకోని నష్టపోవద్దని తెలియజేశారు. రైతులు ధాన్యాన్ని మంచిగా శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రంలో మాత్రమే అమ్ముకొని మద్దతు ధర ఒక క్వింటాలుకు A గ్రేడ్ రకముకి రూ. 2203, సాధారణ రకముకి రూ. 2183 లుగా పొందవచ్చని అన్నారు. హుజూరాబాద్ సొసైటీ సి.ఇ.ఓ వివేకానంద, డి.సి.ఎం.ఎస్ ఇంఛార్జి ప్రదీప్ కుమార్ లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..