హుజురాబాద్ జెడ్పిటిసి బరిలో “యుగతులసి” పార్టీ వ్యవస్థాపకులు “కాశెట్టి” కుమార్? “సర్వే” నిమిత్తం రంగంలోకి దిగిన కాశెట్టి “అనుచరులు” తెలంగాణలో మొదలుకానున్న స్థానిక “కోలాహలం” ఇటీవల “బండి సంజయ్” విజయం కోసం కాశెట్టి తీవ్ర కృషి బిజెపి పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసిందే. రానట్లయితే A.I.F.B. పార్టీకి చెందిన “సింహం” గుర్తుపై రంగంలోకి “కాశెట్టి”?
మినీ ఎన్నికల సంగ్రామానికి కౌంట్ డౌన్ ప్రారంభం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఓటేయండి అవినీతిపరులకు ఓటేస్తే భవిష్యత్తు అంధకారమే లక్షన్నర రాజకీయ పదవులకు త్వరలో నోటిఫికేషన్? ఆదర్శ వంతులను తమ ప్రతినిధులుగా ఎన్నుకోండి ప్రజలకు ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ విజ్ఞప్తి..
హుజురాబాద్ జెడ్పిటిసి బరిలో “యుగతులసి” పార్టీ వ్యవస్థాపకులు “కాశెట్టి” కుమార్? “సర్వే” నిమిత్తం రంగంలోకి దిగిన కాశెట్టి “అనుచరులు” తెలంగాణలో మొదలుకానున్న స్థానిక “కోలాహలం” ఇటీవల “బండి సంజయ్” విజయం కోసం కాశెట్టి తీవ్ర కృషి బిజెపి పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసిందే. రానట్లయితే A.I.F.B. పార్టీకి చెందిన “సింహం” గుర్తుపై రంగంలోకి “కాశెట్టి”?
మినీ ఎన్నికల సంగ్రామానికి కౌంట్ డౌన్ ప్రారంభం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఓటేయండి అవినీతిపరులకు ఓటేస్తే భవిష్యత్తు అంధకారమే లక్షన్నర రాజకీయ పదవులకు త్వరలో నోటిఫికేషన్? ఆదర్శ వంతులను తమ ప్రతినిధులుగా ఎన్నుకోండి ప్రజలకు ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ విజ్ఞప్తి..
హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ఈ నెల 14న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.
కాట్రపల్లి గ్రామసభలో ప్రజాసమస్యలపై చర్చ ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా నిర్వహణ ఈ ఏడాది నుంచే ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం.
కరీంనగర్లో ‘రైతు మహాగర్జన సమరభేరి’కి సర్వం సిద్ధం – నభూతో నభవిష్యత్ తరహాలో లక్షలాది మందితో సభకు ఏర్పాట్లు – ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి: రైతు ప్రజా సంఘాల జేఏసీ పిలుపు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.
పవన్ సభ చూసి కొందరికి వణుకు: జనసేన నేతలు. చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి..
జూన్ 14న ‘రైతుల మహాగర్జన సమర భేరి’ ఈనెల 30న జరగాల్సిన సభ తేదీలో మార్పు గ్రౌండ్ పర్మిషన్లో జాప్యం, అకాల వర్షాలే కారణం రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.