ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

బాహుబలం న్యూస్ హుజురాబాద్.ఆగస్టు 09
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శుక్రవారం హుజురా బాద్ పట్టణంలోని గణేష్ నగర్ లో ఆదివాసి తోటి (బర్డు గోండ్) సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్స వం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సం ఘం జిల్లా అధ్యక్షుడు షి షెడమాకి బిక్షపతి ఆదివాసి ఆరాధ్యుడైన కొమురంభీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ సమాజంలో అట్టడుగు వర్గాలైన ఆదివాసీల జీవన స్థితిగతులు వేటికీ మారలేదని అన్నారు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన తాము సామాజికంగా రాజకీయం గా కూడా పూర్తిగా చివరి స్థాయిలో ఉన్నామని అన్నారు తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం లభించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని తమకు కేటాయిం చలేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసీల ఆకాంక్షలు తీర్చాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆత్రం శోభన్ ఆత్రం సదానందం గీయడం అశోక్ సోయం సమ్మయ్య సురేష్ శ్రీనివాస్ గుర్రాల గిరి బాబు అజయ్ సతీష్ అశోక్ షేడమాకి ప్రతాప్ రాజేష్ వినీల్ కృపాకర్ గడ్డం జయ,శడమాకి సబిత,ఆత్రం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..