ఎం జె పి ప్రిన్సిపాల్ ను సన్మానించిన సైదాపూర్ నాయకులు..

సబ్బనీ వెంకటస్వామిబాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 12:
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ (బాయ్స్) సైదాపూర్ కు ప్రిన్సిపాల్ గా రాణి అఖ్యారపు జాయిన్ అయిన సందర్భంగా సైదాపూర్ మండ ల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూతురు ఇద్వాన్ రెడ్డి,మండల కేంద్రానికి చెందిన సమాజ శ్రేయస్సు కోరే సామాజిక సేవకార్యకర్త కుమార్ రాజా గాదెపా క ప్రిన్సిపాల్ ని శాలువాతో సన్మానించి,ప్రిన్సిపాల్ టేబుల్ నేమ్ ప్లేట్ బహుకరించారు. ఉమ్మడి జిల్లాలోని ఏం జే పి స్కూల్ అండ్ కాలేజెస్ విద్యార్థులను మిగతా కాలేజీల తొ పోటీ పడే విధంగా మన విద్యార్థులను చదువు లోనూ,ఆట పాటలలోనూ, క్రమ శిక్షణ లోనూ పిల్లలను తీర్చిదిద్దాలని మన సైదాపూర్ స్కూలు కు రాష్ట్రస్థాయిలో మంచి పేరు తేవాలని వారు విన్నవించారు.ప్రిన్సిపాల్ స్పందిస్తూ అన్ని విధాల నా తరపున మరియు మా స్టాఫ్ తరఫున పిల్లల విషయంలో పలు జాగ్రత్తలతో పాటు చదువు విషయంలో ముందుంటా మని తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….