రాజలింగమూర్తి మరణం భూపాలపల్లికి తీరని లోటు..తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు/వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీ కె సాగర్.

బాహుబలం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి మార్చి 01; శని వారంరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలో దారుణ హత్య కు గురికాబడిన.సామాజికవేత్త మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ లోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కుటుంబాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ శనివారం పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతప్పు చేసింది ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు ఈ కేసును సిబిసిఐడి తో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూయించి తక్షణమే చర్యలకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హత్య రాజకీయాలు సమాజానికి మంచిది కాదు ఇది మంచి అలవాటు కాదు దీని తక్షణమే పోలీసు అధికారులు ప్రభుత్వము అడ్డుకట్ట వేయాలి అని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని అన్నివేళలా తమ కుటుంబానికి మా వంతుగా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేయడమైనది భగవంతుడు రాజలింగమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..