రాజలింగమూర్తి మరణం భూపాలపల్లికి తీరని లోటు..తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు/వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీ కె సాగర్.

బాహుబలం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి మార్చి 01; శని వారంరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలో దారుణ హత్య కు గురికాబడిన.సామాజికవేత్త మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ లోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కుటుంబాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ శనివారం పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతప్పు చేసింది ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు ఈ కేసును సిబిసిఐడి తో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూయించి తక్షణమే చర్యలకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హత్య రాజకీయాలు సమాజానికి మంచిది కాదు ఇది మంచి అలవాటు కాదు దీని తక్షణమే పోలీసు అధికారులు ప్రభుత్వము అడ్డుకట్ట వేయాలి అని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని అన్నివేళలా తమ కుటుంబానికి మా వంతుగా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేయడమైనది భగవంతుడు రాజలింగమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…