20న హుజురాబాద్ లో సీపీఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయండి… ఎన్నికల హామీల అమలు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి లో కాలేదు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.
అనారోగ్యంతో మృతి చెందిన బండ రమేష్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్.
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50000 ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
20న హుజురాబాద్ లో సీపీఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయండి… ఎన్నికల హామీల అమలు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి లో కాలేదు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.
అనారోగ్యంతో మృతి చెందిన బండ రమేష్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్.
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50000 ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి .. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతు సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు డిమాండ్..
గడ్డం సమ్మయ్యకు ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ పురస్కారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం.
ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ ….
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: మద్దతు ధరతో తక్షణమే సేకరించాలి… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..