కాట్రపల్లిలో ఘనంగా ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ పంపిణీ

బాహుబలం న్యూస్, హుజూరాబాద్, ఫిబ్రవరి 01 :కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ (స్వర్ణ బిందు ప్రాశన) పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. స్థానిక శ్రీ రామాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో గోమతి విద్య గోశాల గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తోగరు కుమార స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల హైమా – బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్  స్వయంగా చిన్నారులకు ఆయుర్వేద ఔషధ చుక్కలను వేసి ఈ పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయుర్వేద శాస్త్రం అందించిన ఈ అద్భుత ఔషధాన్ని గ్రామంలోని పిల్లలందరికీ అందజేయడం అభినందనీయమని, దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు.

ఉదయం 7:00 నుండి 8:00 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో 6 నెలల నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు స్వర్ణ భస్మం, అష్ట మంగళ ఘృతం, తేనె వంటి అరుదైన మూలికలతో కూడిన ఔషధాన్ని వేశారు. ఈ ఔషధం ద్వారా జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, చిన్నారులను వేధిస్తున్న హైపర్ యాక్టివిటీ (ADHD), ఆటిజం వంటి సమస్యల నివారణకు ఇది ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం 9908860578 లేదా 9063470111 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..