హుజురాబాద్ మండలం, కాట్రపల్లి 8వ వార్డు ఏకగ్రీవం ముప్పు లావణ్య సహదేవ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ డిసెంబర్ 10: : హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యురాలిగా ముప్పు లావణ్య – సహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా 8వ వార్డు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి, గ్రామాభివృద్ధి కోసం నిబద్ధత చూపిస్తున్న లావణ్య సహదేవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముప్పు లావణ్య సహదేవ్ మాట్లాడుతూ, కాట్రపల్లి గ్రామాభివృద్ధి కోసం, ముఖ్యంగా 8వ వార్డులో సాధ్యమైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు తాను ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ఈ హామీల పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. “నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను,” అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక కాట్రపల్లి గ్రామ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..