బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి. జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 31;దేశంలో బీసీల జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.

హైదరాబాదులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీసీలు వారికి చెందవలసిన రిజర్వేషన్ వాటాలను పొందలేక తీవ్ర నష్టానికి గురవుతున్నారని వారి రిజర్వేషన్ల కోసం దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడిని తేవడంలో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదని వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో కులాల వారిగా వారి వారి రిజర్వేషన్ వాటాలను పొందుకునే హక్కును పాలకవర్గాలు ప్రజలకు అందించాలని వారి హక్కులను హరించడం ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న సమర్థించే విషయం కాదన్నారు.

రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా వారి వారి వాటాల ఫలాలను వారు అనుభవించకుండా చేస్తున్న ప్రభుత్వాల తప్పిదమేనని దేశంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్ల ఖరారును పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రతి పార్లమెంటు సభ్యులు బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను విస్మరించే పరిస్థితి సరికాదని బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయాలని వాసు వడ్లూరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..