బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి. జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 31;దేశంలో బీసీల జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.

హైదరాబాదులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీసీలు వారికి చెందవలసిన రిజర్వేషన్ వాటాలను పొందలేక తీవ్ర నష్టానికి గురవుతున్నారని వారి రిజర్వేషన్ల కోసం దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడిని తేవడంలో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదని వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో కులాల వారిగా వారి వారి రిజర్వేషన్ వాటాలను పొందుకునే హక్కును పాలకవర్గాలు ప్రజలకు అందించాలని వారి హక్కులను హరించడం ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న సమర్థించే విషయం కాదన్నారు.

రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా వారి వారి వాటాల ఫలాలను వారు అనుభవించకుండా చేస్తున్న ప్రభుత్వాల తప్పిదమేనని దేశంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్ల ఖరారును పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రతి పార్లమెంటు సభ్యులు బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను విస్మరించే పరిస్థితి సరికాదని బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయాలని వాసు వడ్లూరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….