నూతన ఆర్టీవో భవన నిర్మాణం కోసం కృషి తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 03 : పట్టణంలో శిథిలావస్థలో ఉన్న రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ సందర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వోడితల ప్రణవ్ కోరిక మేరకు పడాల రాహుల్ ఈ పాత భవనాన్ని పరిశీలించారు.
హుజురాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కొత్త ఆర్టీవో భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని రాహుల్ తెలిపారు. వీలైనంత త్వరగా స్థలం కేటాయించి, భవన నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వేణు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, అర్జున్ గౌతం రెడ్డి, జప శ్రవణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….