బాల కార్మికులను గుర్తించిన మహిళా శిశు సంక్షేమ శాఖ

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 10;
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గురు వారం రోజు హుజూరాబాద్, జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ) దుర్దాన పర్వీన్ మరియు ఆమె సిబ్బంది దుకాణాలు, ఇటుక బట్టీలను సందర్శించి అక్కడ పని చేస్తున్న బాలలను గుర్తించారు.
అదే విధంగా, కరీంనగర్ పట్టణంలో రెండు ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్) నమోదు చేయబడ్డాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ ఆపరేషన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….