నూతన మంత్రులకు బేడ బుడగ జంగం జన సంఘం అభినందనలు. బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 13: హైదరాబాద్‌లో శుక్ర వారం రోజు బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, మైనింగ్, జియాలజీ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సిరిపాటి వేణు బృందం కలిసింది. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవ శాఖ మంత్రి వాక్యటి శ్రీహరిని కూడా కలిసి తమ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణుతో పాటు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పత్తి భాషా శివ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్య, రేవల్లి రాంబాబు, కొండపల్లి సమ్మయ్య, పస్తం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….