హుజురాబాద్ ఏసీపీ మాధవికి శుభాకాంక్షలు తెలిపిన గాదె ప్రభాకర్ పటేల్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి జూన్ 03: జమ్మికుంట మండలం, గండ్రపల్లె గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, గండ్రపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షులు గాదె ప్రభాకర్ పటేల్ ఈరోజు హుజురాబాద్‌కి ఇటీవల బదిలీపై వచ్చి ఏసీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన మాధవి మేడంని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ పటేల్ మాట్లాడుతూ, హుజురాబాద్ సిఐగా బాధ్యతలు చేపట్టి ప్రజల మన్ననలు పొంది, అదే హుజురాబాద్‌కి పదోన్నతి ద్వారా ఏసీపీగా రావడం, బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవికి విద్యాసామగ్రిగా పెన్నులు, పెన్సిళ్లు, నోట్‌బుక్‌లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ పటేల్ మిత్ర బృందం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….