వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొమురవెల్లి హరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక – పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మే 28: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ కొమురవెల్లి హరి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం జరిగింది.
పట్టణ ఆర్య వైశ్య సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సంఘ నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన హరి ప్రసాద్‌ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సుద్ధాల హరి శంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, నూక శ్రీనివాస్, శశిధర్, శివ తదితర ప్రముఖ ఆర్య వైశ్య నాయకులు పాల్గొని హరి ప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరి ప్రసాద్ సేవలు పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, వాకింగ్ అలవాటును ప్రోత్సహించడానికి దోహదపడతాయని ఆర్య వైశ్య సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..