కాట్రపల్లిలో శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,మే 28: శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర ఐ ఫౌండేషన్, మరియు శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కాట్రపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం జయన్న ఫౌండేషన్ సరిత – జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది.
జూన్ 4వ తేదీన ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేస్తారు.
ముఖ్యంగా, దూరదృష్టి, దగ్గరదృష్టి సమస్యలున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. అలాగే, కంటిశుక్లం (క్యాటరాక్ట్) ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి, లెన్సులు కూడా అమరుస్తారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. మరిన్ని వివరాల కోసం 9010776119 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….