రాజీవ్ యువ వికాసం రుణాలపై పేదల ఆశలు – ప్రెమన్న విజ్ఞప్తి

బాహు బలంన్యూస్ వరంగల్: ప్రతినిధి మే 25
రాజీవ్ యువ వికాసం పథకం కింద నిజమైన పేదలకు మాత్రమే రుణాలు అందేలా చూడాలని, ఈ విషయంలో పారదర్శకత పాటించాలని కోరుతూ ప్రేమన్న నేతృత్వంలోని యువ వికాసం సభ్యులు GWMC DCని కలిశారు. విలీన గ్రామాలలో ఒక్కో గ్రామానికి 300 యూనిట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు.
గతంలో, 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య కార్పొరేషన్లలో ఎవరైనా కుటుంబ సభ్యులు రుణం తీసుకున్నట్లయితే, వారికి మళ్ళీ రుణం ఇవ్వకుండా సెకండ్ లిస్ట్‌లో అవకాశం కల్పించాలని ప్రేమన్న విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయస్సు, విద్యార్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ విషయంపై ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ గారు కూడా ఆలోచించి, పేదలకు న్యాయం చేయాలని ప్రేమన్న కోరారు. ఈ కార్యక్రమంలో యువ వికాసం సభ్యులందరూ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….