హుజురాబాద్ ఏసీపీ మాధవికి మానవ హక్కుల సమస్యలను వివరించిన లతారెడ్డి.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మే 22: హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ పులుగు లతారెడ్డి,నూతనంగా హుజురాబాద్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మానవ హక్కుల సమస్యలను ఏసీపీ మాధవి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరగా, ఏసీపీ మాధవి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !