హుజురాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, మే 21: హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన స్కూటరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల కథనం ప్రకారం, టీఎస్ 02 ఈ వై 16 34 నెంబర్ గల స్కూటీపై వరంగల్ రోడ్డు వైపు హెల్మెట్ ధరించి వెళ్తున్న వ్యక్తిని, వెనకాలే వస్తున్న డిబిఎల్ (నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తున్న కంపెనీ) రోడ్ కంపెనీకి చెందిన టీజీ 08 యు 36 89 నంబర్ గల టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ ముందు టైర్లు స్కూటరిస్ట్ నడుముపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అంబేద్కర్ నడి చౌరస్తాలో ఈ దుర్ఘటన జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీపై కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..