హుజురాబాద్‌లో తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ మద్దతు: దేశ గౌరవం కోసం సైనికులతో కలిసి నడుద్దాం!

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 20; హుజురాబాద్‌లో ఈరోజు నిర్వహించిన తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దేశ గౌరవాన్ని పెంచిన సైనికులకు మద్దతుగా, ‘మనం సైతం దేశం కోసం’, ‘భారత భద్రత బలగాల వెంటే మనం’ అనే నినాదాలతో ఈ తిరంగా యాత్రను నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా, హుజురాబాద్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో కాట్రపల్లి బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో విరోచిత పోరాటం చేసి దేశ రక్షణకు పాటుపడిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి సంఘీభావంగా ఈ యాత్రను నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ తిరంగా యాత్ర దేశభక్తిని చాటి చెప్పింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….