శంకరపట్నంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై TJS, TDP ఆందోళన

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి
శంకరపట్నం, మే 18: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో సర్వే నెంబర్ 703లోని ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుండి కాపాడి, నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ TJS, TDP నాయకులు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా TJS జిల్లా కన్వీనర్ మోరే గణేష్, TDP పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ సభ్యులు మోరే ప్రభాకర్ మాట్లాడుతూ, మొలంగూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 703లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని గతంలో అనేక పోరాటాలు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించినా, హద్దులు నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, మే 20, 2025లోపు హద్దులు నిర్ణయించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో TJS, TDP నాయకులు షాబీర్, వీరమల్లు, శ్యామ్, సాగర్, శివస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..