హుజురాబాద్‌లో ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 8:
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్-వరంగల్ రహదారిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సెంటర్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ పోరాటం ఎంతో గొప్పదని కొనియాడారు. స్వరాష్ట్రం వచ్చే వరకు ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుండి యువతకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలుస్తున్నారని వారు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సందమల్ల బాబు, బీట్ల వెంకటేష్, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల నరేష్, జంగ అనిల్ కుమార్, కొలుగూరి సమ్మయ్య, వెలిశాల నారాయణ, కొత్తగట్టు చక్రపాణి, మోరే ఉపేందర్, సాదిక్ ముక్క రవితేజ, గాదె శ్రీకాంత్, మోరే సంపత్, కట్కోజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….