హుజురాబాద్‌లో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 20: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి.అంబేద్కర్ కుడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు.
ఈ వేడుకల్లో ముఖ్యంగా ఎస్కే ఫయాజ్, వర్దినేని లింగారావు, రామగిరి అంకుస్, శివ, కోటేశ్వరరావు, ఆడెపు రవీందర్, ప్రతాప్ రాజు, ఇనుగాల గోవర్ధన్, కామిని రాజేశం, బత్తిని సంజీవ్, కాట్రపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.



Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….