ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: భారత సామాజిక విప్లవకారుడు పేద ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలుశుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట రోడ్డు ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదే శంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.వితంతు పునర్వివాహా లను ప్రోత్సహించారు.ఆయన బాల్య వివాహాలను అరికట్టడా నికి కూడా కృషి చేశారు.జ్యోతిబా పూలే సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు అనికొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ యండి ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ మాజీ సర్పంచ్ రాంశకర్ గౌడ్ యస్.కె జలీల్ అంబేద్కర్ వాదులు కొలిపాక సమ్మయ్య సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు కుమార్ వేల్పుల విజేయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….