ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: భారత సామాజిక విప్లవకారుడు పేద ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలుశుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట రోడ్డు ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదే శంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.వితంతు పునర్వివాహా లను ప్రోత్సహించారు.ఆయన బాల్య వివాహాలను అరికట్టడా నికి కూడా కృషి చేశారు.జ్యోతిబా పూలే సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు అనికొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ యండి ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ మాజీ సర్పంచ్ రాంశకర్ గౌడ్ యస్.కె జలీల్ అంబేద్కర్ వాదులు కొలిపాక సమ్మయ్య సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు కుమార్ వేల్పుల విజేయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..