ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

11 Apr 2025, 1:32 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: భారత సామాజిక విప్లవకారుడు పేద ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలుశుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట రోడ్డు ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదే శంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.వితంతు పునర్వివాహా లను ప్రోత్సహించారు.ఆయన బాల్య వివాహాలను అరికట్టడా నికి కూడా కృషి చేశారు.జ్యోతిబా పూలే సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు అనికొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ యండి ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ మాజీ సర్పంచ్ రాంశకర్ గౌడ్ యస్.కె జలీల్ అంబేద్కర్ వాదులు కొలిపాక సమ్మయ్య సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు కుమార్ వేల్పుల విజేయ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: భారత సామాజిక విప్లవకారుడు పేద ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలుశుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట రోడ్డు ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదే శంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.వితంతు పునర్వివాహా లను ప్రోత్సహించారు.ఆయన బాల్య వివాహాలను అరికట్టడా నికి కూడా కృషి చేశారు.జ్యోతిబా పూలే సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు అనికొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ యండి ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ మాజీ సర్పంచ్ రాంశకర్ గౌడ్ యస్.కె జలీల్ అంబేద్కర్ వాదులు కొలిపాక సమ్మయ్య సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు కుమార్ వేల్పుల విజేయ్ తదితరులు పాల్గొన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: భారత సామాజిక విప్లవకారుడు పేద ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలుశుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట రోడ్డు ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదే శంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.వితంతు పునర్వివాహా లను ప్రోత్సహించారు.ఆయన బాల్య వివాహాలను అరికట్టడా నికి కూడా కృషి చేశారు.జ్యోతిబా పూలే సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు అనికొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ యండి ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ మాజీ సర్పంచ్ రాంశకర్ గౌడ్ యస్.కె జలీల్ అంబేద్కర్ వాదులు కొలిపాక సమ్మయ్య సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు కుమార్ వేల్పుల విజేయ్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !