ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 05;
స్వాతంత్ర సమరయోధుడు దళిత బంధువుడు సమాజవాది సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు స్వాతంత్ర్య సమరయోధు డు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త.బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడనీ అనికొనియాడారు.ఈ కార్య క్రమంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి,పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్ర రవీందర్, ఖలీద్ హుస్సేన్,ఉప్పు శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్,సొల్లు సునీత,ములుగు రాధ .రియాజ్ తదితర కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !