సైదాపూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్118 వ ,జయంతి వేడుకలు ..

బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి ఏప్రిల్ 05: మండలంలో బాబు జగ్జీవన్ రామ్118 వ జయంతి వేడుకలు మండల కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద సామాజికవేత్త మరియు “మీ కోసం నేను ఫౌండేషన్” వ్యవస్థాపకులు గాదెపాక కుమార్ రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పలువురు రాజకీయ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పిం చారు.ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్‌ పోరాటం చేశారని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పరిషత్ వెంకట్రాజామ్, మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ,మాజీ ఎంపీటీసీ మట్టల రవి,ఎమ్మార్పీఎస్ ఎంఈఎఫ్ జాతీయ నాయకులు మొలుగూరి మొగిలి, సీనియర్ బిసి నాయకులు మరియు సామాజిక సేవకులు గున్నాల కృష్ణమూర్తి గౌడ్,సీనియర్ న్యాయవాది తిరుపతి, మాజీ వార్డు సభ్యులు సైదాపూర్ పొడిషెట్టి అజయ్ బోనగిరి రాములు, గొల్లపల్లి రాజయ్య బిస్సా రాజు,బోరగాల మధు, రాజేందర్, వేముల చంద్రయ్య గాదెపాక కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..