అమ్మ లేకుంటే జననం లేదు,భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు, అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు. పోలాడి రామారావు .

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్:
అమ్మ లేకుంటే జననం లేదు,భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు,అమ్మను పూజించు,భార్యను ప్రేమించు, ప్రాణం పోసే దేవుడు కూడా కనబడకుండా ఉంటాడమే కాని ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంతవరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుంది, సృష్టికి ప్రతిసృష్టి నిచ్చి సమాజాల దిశ నిర్దేశం చేసే వారే మహిళా మూర్తులు అని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే ఇంటి ఇల్లాలైన ప్రతి మహిళ ఆర్ధికంగా బలపడి, ముఖంలో చిరు నవ్వుతో సమాజంలో గౌరవంగా బ్రతకాలని అన్నారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడుదాం.
మహిళా మణులందరికీ ప్రజాసంఘాల సమాఖ్య తరపున ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….